శరద్ పవార్ను కలిసిన వైఎస్ జగన్మోహన రెడ్డి

25 Nov, 2013 17:51 IST|Sakshi

ముంబై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ అధినేత(ఎన్సీపి) శరద్ యాదవ్‌ను కలిసి పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. ఎపి విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వెళ్తోందని బిల్లును అడ్డుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు