సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ తిరుపతిలో వివిధ రూపాల్లో నిరసన దృశ్యాలు.