కొత్త తారాగణంతో 'ఉయ్యాలా జంపాలా'

4 Nov, 2013 19:37 IST|Sakshi

'అష్టా చెమ్మా' చిత్రాన్ని నిర్మించిన పి రాం మోహన్ తో కలిసి నిర్మాత డి  సురేశ్ బాబు, నటుడు నిర్మాత నాగార్జున కలిసి 'ఉయ్యాలా జంపాలా' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, ఆనందిలు హీరో హిరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి దర్శకుడు విరించి వర్మ, సన్ని సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు