యోగా దినోత్సవంలో సీఎం పాల్గొనాల్సిన అవసరం లేదా? 

22 Jun, 2020 03:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పాల్గొనాల్సిన అవసరం లేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ యోగా భారత దేశ వారసత్వ సంపద అని, దీన్ని యా వత్‌ ప్రపంచం అనుసరించడం మోదీ ఘనత అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు