వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చల్లా మధుసూదన్‌రెడ్డి

13 Sep, 2018 15:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చల్లా మధుసూదన్‌రెడ్డిని ఈ పదవిలో నియమించినట్టు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు