28 నుంచి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ ప్రచారం

26 Oct, 2018 03:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజులు  ఆదిలాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించనున్న ట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. ఇందులో స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క, కో చైర్మన్‌ డీకే అరుణ తదితరులు పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు