బాలకృష్ణ ప్రచారం.. రెచ్చిపోయిన కార్యకర్తలు!

30 Mar, 2019 20:19 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో టీడీపీ అగడాలు మితిమిరిపోయాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హిందూపురం నుంచి చిలమత్తూరుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకురాలు రూప కారును ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. టీడీపీ కార్యకర్తల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు