ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి

17 Aug, 2018 19:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌  బిహారీ వాజ్‌పేయి ‘మరణమా నా కెందుకు భయమంటూ’  దివికేగారు.  ఇక సెలవంటూ యమునా నది తీరంలోని స్మృతి స్థల్‌లో సేద తీరారు. అశేష జనవాహిని, ప్రియాతి ప్రియమైన బీజేపీ నేతలు, అభిమాన శ్రేణుల తుది నివాళుల మధ్య  అటల్‌జీ అంతిమసంస్కారాలు ముగిశాయి. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ఇక సెలవంటూ సేదతీరిన కర్మయోగి

భారత్‌కు విదేశీ నేతలు

20 లక్షల ఉద్యోగాలన్నారు.. ఏమైంది?

167కు చేరిన కేరళ వరద మృతులు

ఆయన శాంతికోసం కృషి చేశారు: ఇమ్రాన్‌ ఖాన్

డేటా స్టోరేజీపై.. వాట్సాప్‌ గుడ్‌ న్యూస్‌

‘ఝాన్సీ‌’ మూవీ రివ్యూ

మహిళా క్రికెట్‌లో ఓ అ‍ద్భుతం

(వార్తాల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయడి)

మరిన్ని వార్తలు