నేటి ప్రధాన వార్తలు

20 Aug, 2018 20:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్‌తో పెళ్లికి సిద్దమయ్యారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. విశాఖ జిల్లాలో 241వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన కోటవురట్ల బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

ఐదు పెళ్లిళ్లు చేసుకొని వదిలేశారు: వైఎస్‌ జగన్‌

కేరళ అప్‌డేట్స్‌ : బాబా రాందేవ్‌ రూ. 50 లక్షల సాయం

రైతులపై మంత్రి సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

డెలివరీ కోసం సైకిల్‌పై వెళ్లిన మంత్రి!

స్టోర్‌లోనే పేలిన ఐప్యాడ్‌ బ్యాటరీ

బాలీవుడ్‌ సినిమాలపై ‘గోవిందుడి’ దెబ్బ

విరాట్‌ కోహ్లి మరో రికార్డు

(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

మరిన్ని వార్తలు