నేటి వార్తా సమగ్ర సమాచారం

31 Jul, 2018 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీలకు అన్యాయం జరగకుండా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పించే విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాపులకు మొదటినుంచి అండగా నిలుస్తోంది వైఎస్సార్‌ సీపీయేననీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్‌కు రూ. 10వేల కోట్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్‌కు మద్దతు: వైఎస్‌ జగన్‌

ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెంటే: పృథ్వీ

కాపు రిజర్వేషన్లపై యనమల కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ నేతలకు భయం పట్టుకుంది: హరీష్‌

అట్టుడికిన పెద్దలసభ.. వెంకయ్య ఆగ్రహం

కర్నూలులో భారీ పేలుడు.. ముగ్గురి మృతి

చిరు చాలెంజ్‌.. ఎవరికో తెలుసా?

ఇలాంటి జర్నలిజం అవసరమా: కైఫ్‌

పూర్తి సమాచారం కోసం ఫోటోపై క్లిక్‌ చేయండి  

మరిన్ని వార్తలు