5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

2 Nov, 2018 04:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి కోవింద్‌ను వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం  సోమవారం కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై  హత్యా యత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యహ రించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు.

మరిన్ని వార్తలు