శంషాబాద్‌లో నాలుగు విమానాలు అత్యవసర ల్యాండింగ్‌

7 Jan, 2018 10:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం నాలుగు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. ఉత్తరభారతంలో పొగమంచు విపరీతంగా ఉన్న కారణంగా ఈ అంతర్జాతీయ విమానాలను శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్‌‌కు ఎయిర్‌పోర్టు అధికారులు అవకాశం కల్పించారు.

జెడ్డా-లక్‌నవూ, సౌది అరేబియా-ఢిల్లీ, దుబాయ్‌-బంగ్లాదేశ్, సింగపూర్‌- ఢిల్లీ విమానాలు అత్యవసర ల్యాండింగ్‌ అయ్యాయి.

మరిన్ని వార్తలు