2020 ఒలింపిక్స్‌లో స్క్వాష్: సౌరవ్ ఆశాభావం

28 Mar, 2015 00:25 IST|Sakshi

కోల్‌కతా: ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ ఏంటని అందరూ అవహేళన చేస్తున్నా... 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం ఈ ఈవెంట్ ఉంటుందని భారత స్టార్ సౌరవ్ ఘోశాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కొత్త క్రీడాంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్నాడు. ఐఓసీ కొత్త అధ్యక్షుడు మరికొన్ని క్రీడాంశాలు పెంచడంపై దృష్టిపెట్టడం తమకు లాభిస్తుందన్నాడు.
 
 

మరిన్ని వార్తలు