4-1తో గెలిస్తే మూడో స్థానం!

13 Oct, 2016 23:59 IST|Sakshi

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌‌సలో నంబర్‌వన్ గా నిలిచిన భారత్, ఇప్పుడు వన్డే ర్యాంక్‌నూ మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌ను 4-1తో గెల్చుకుంటే భారత్  ముందంజ వేస్తుంది. ప్రస్తుతం నాలుగో ర్యాంక్ (110 పారుుంట్లు)లో ఉన్న జట్టు మూడో ర్యాంక్‌కు చేరుకుంటుంది. కివీస్ (113 పారుుంట్లు) మనకంటే ఒక స్థానం ముందుంది.

>
మరిన్ని వార్తలు