ఫైనల్లో భారత్

15 May, 2016 01:22 IST|Sakshi

తైపీ: ఆసియా టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 2-1తో టాప్ సీడ్ హాంకాంగ్‌ను బోల్తా కొట్టించింది.  పురుషుల  సెమీస్‌లో భారత్ 1-2తో పాకిస్తాన్ చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు