8 పరుగులకే ఓపెనర్లు అవుట్

9 Mar, 2015 09:38 IST|Sakshi

అడిలైడ్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూపు-ఏలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయింది. 8 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ కు చేరారు. తమీమ్ ఇక్బాల్(2), ఇమ్రల్ కేయ్స్(2)  అవుటయ్యారు. వీరిద్దరినీ జేమ్స్ ఆండర్సన్ పెవిలియన్ కు పంపాడు. బంగ్లాదేశ్ 3 ఓవర్లలో 10/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు