షమీకి బీసీసీఐ నష్టపరిహారం

12 Jul, 2016 01:26 IST|Sakshi

ముంబై: మోకాలి గాయం కారణంగా ఐపీఎల్-8కు దూరమైనందుకు పేసర్ మొహమ్మద్ షమీకి బీసీసీఐ రూ.2.2 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. గతేడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ నొప్పితోనే అన్ని మ్యాచ్‌లను ఆడాడు. అయితే ఈ గాయం తిరగబెట్టడంతో 2015 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. .

మరిన్ని వార్తలు