అహ్మదాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు పెంచింది. ఐపీఎల్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బ్రావో (50), ధోనీ(28) వేగంగా పరుగులు రాబడుతున్నారు.