సఫారీ గడ్డపై మరో టి20 లీగ్‌

5 Feb, 2017 01:20 IST|Sakshi

దుబాయ్‌: దక్షిణాఫ్రికా మరో టి20 టోర్నీకి వేదికవుతోంది. ఇప్పటికే ఆరు జట్లతో జరుగుతున్న వార్షిక దేశవాళీ టి20 ఈవెంట్‌తో పాటు సరికొత్త హంగులతో ఎనిమిది జట్లతో ఈ ఏడాది చివర్లో ఈ గ్లోబల్‌ టోర్నీని నిర్వహించాలని క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టోర్నీలో ప్రపంచ దేశాలకు చెందిన మేటి క్రికెటర్లను భాగస్వామ్యం చేయాలని సీఎస్‌ఏ భావిస్తోంది.

మరిన్ని వార్తలు