మ్యాచ్కు వర్షం అంతరాయం

11 Jun, 2015 10:54 IST|Sakshi

ఫతుల్లా: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్కు రెండో రోజు వర్షం అంతరాయం కలిగించింది. ఉదయం 9:30 కు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. తొలిరోజు మ్యచ్  ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (158 బంతుల్లో 150 బ్యాటింగ్; 21 ఫోర్లు), మురళీ విజయ్ (178 బంతుల్లో 89; 8 ఫోర్లు, 1 సిక్స్) నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు