రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

12 Apr, 2015 16:49 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్-8 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అయ్యర్(40)పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు మయాంక్ అగర్వాల్(37)పరుగులు చేసి అవుటైన సంగతి తెలిసిందే. జేపీ డుమినీ(12)జతగా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రీజ్ లో కి వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి 98 పరుగులతో ఢిల్లీ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

మరిన్ని వార్తలు