డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

18 Oct, 2015 16:17 IST|Sakshi
డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

రాజ్ కోట్:టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు డు ప్లెసిస్(50 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు  చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 35 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

 

డు ప్లెసిస్ కు జతగా డీకాక్(93) క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు డేవిడ్ మిల్లర్(33),హషీమ్ ఆమ్లా(5) పెవిలియన్ కు చేరారు.టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. 

మరిన్ని వార్తలు