లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3

28 Jul, 2014 18:00 IST|Sakshi
లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 358/3
సాతాంప్టన్: పటౌడీ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో భారత్ తో జరుగుతున్న రెండవ రోజు ఆటలో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.  లంచ్ సమయానికి ఇయాన్ బెల్ 68, రూట్ 2 పరుగులతో నాటౌట్  క్రీజులో ఉన్నారు. 
 
కుక్ 95, రాబ్సన్ 26, బాలెన్స్ 156 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీ, శర్మ, జడేజాలకు చెరో వికెట్ లభించింది. 
మరిన్ని వార్తలు