ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్

8 May, 2016 19:48 IST|Sakshi

కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా తొలుత కోల్ కతాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో గెలుపుపై ఆసక్తి ఏర్పడింది. మరోవైపు పాయింట్ల పట్టికలో కోల్ కతా అగ్రస్థానంలో ఉండగా, గుజరాత్ రెండో స్థానంలో ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు