క్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని

14 Aug, 2015 10:47 IST|Sakshi

జకర్తా: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత మహిళా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా, డబ్సుల్స్ లోనూ గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణులను 21-15 18-21, 21-19 తేడాతో జ్వాల-అశ్విని ఓడించారు.

మరిన్ని వార్తలు