సీజన్‌లో తొలి రోజు...

11 Sep, 2015 02:07 IST|Sakshi
సీజన్‌లో తొలి రోజు...

మొయినుద్దౌలా మ్యాచ్‌కు యువరాజ్

 సాక్షి, హైదరాబాద్ : స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ బరిలోకి దిగాడు. ఉప్పల్ స్టేడియంలో ఎంఆర్‌ఎఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎయిరిండియా తరఫున అతను ఆడుతున్నాడు. ఈ టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న యువీ, చివరి లీగ్ మ్యాచ్‌కు వచ్చాడు. మొదటి రోజు గురువారం 2 ఓవర్లు బౌలింగ్ చేసిన యువీ 14 పరుగులిచ్చాడు. అయితే 43 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం నిరాశ కలిగించిందని యువీ ట్వీట్ చేశాడు.

మరిన్ని వార్తలు