టీమిండియా ఆపసోపాలు

25 Oct, 2015 18:56 IST|Sakshi

ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక చివరి వన్డేలో 439 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆపసోపాలు పడుతోంది. టీమిండియా 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులతో ఆడుతోంది. శిఖర్ ధవన్(24), అజింక్యా రహనే(8) క్రీజ్ లో ఉన్నారు.

 

అంతకుముందు రోహిత్ శర్మ(16),  విరాట్ కోహ్లి (7) పెవిలియన్ కు చేరి ఆదిలోనే నిరాశపరిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అబాట్, రబడాలకు తలో వికెట్ తీశారు.

మరిన్ని వార్తలు