ఐపీఎల్‌లో ఎల్‌ఈడీ స్టంప్స్

7 Apr, 2016 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త వెలుగును సంతరించుకోనున్నాయి. టి20 ప్రపంచకప్‌లో వాడిన ఎల్‌ఈడీ స్టంప్స్‌ను తొలిసారి ఐపీఎల్‌లోనూ ఉపయోగిస్తున్నామని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లాతెలిపారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, మరికొంత మంది క్రికెటర్లు కలిసి ‘చాంపియన్ డాన్స్’ను స్టేజ్‌పై చేసి చూపించనున్నారు.

>
మరిన్ని వార్తలు