ఇశ్విమతాయ్కి స్వర్ణం

6 Nov, 2016 00:12 IST|Sakshi
ఇశ్విమతాయ్కి స్వర్ణం

భూపాలపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థారుు స్విమ్మింగ్ పోటీల్లో ఇశ్వి మతాయ్ స్వర్ణం సాధించింది. అండర్-14 విభాగం 50మీ. బ్యాక్‌ో్టక్‌ల్రో తను 40.07 సెకన్లలో గమ్యం చేరి విజేతగా నిలిచింది. తద్వారా ఇశ్వి మతాయ్  జాతీయస్థారుు పోటీలకు ఎంపికైంది. ఈ విభాగంలో సంజన, అంజలి రెండు మూడు స్థానాల్లో నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన స్విమ్మింగ్ పోటీలలో మొత్తం 354 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.  అండర్-14, 17, 19 విభాగాల్లో ఫ్రీ స్టరుుల్, బ్యాక్ ో్టక్,్ర బటర్‌ఫ్లయ్, బ్రెస్ట్‌ో్టక్,్ర వ్యక్తిగత మెడ్లె విభాగాల్లో పోటీలు జరిగారుు. 116 మంది జాతీయ స్థారుు పోటీలకు ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు