కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

2 Oct, 2016 02:13 IST|Sakshi
కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ

అహ్మదాబాద్‌లో ఈ నెల 7 నుంచి జరిగే కబడ్డీ ప్రపంచకప్ ట్రోఫీని శనివారం ఆవిష్కరించారు. భారత జట్టు కెప్టెన్ అనూప్ కుమార్‌తో పాటు ఇరాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, కెన్యా, అర్జెంటీనా కెప్టెన్ల సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ ట్రోఫీని ఆవిష్కరించారు.

>
మరిన్ని వార్తలు