నేటి నుంచి కివీస్ వార్మప్ మ్యాచ్

16 Sep, 2016 00:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు ముందు సన్నాహకంగా న్యూజిలాండ్ జట్టు శుక్రవారం నుంచి... ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ముంబై జట్టుతో మూడు రోజుల మ్యాచ్ ఆడనుంది.

 

మరిన్ని వార్తలు