అహ్మదాబాద్: కింగ్స్ లెవెన్ పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. 117 పరుగుల వద్ద షాన్ మార్ష్ (65) అవుటయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ లెవెన్ పంజాబ్ 16 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. మిల్లర్, సాహ బ్యాటింగ్ చేస్తున్నారు.