ముంబై బ్యాటింగ్

10 May, 2015 18:12 IST|Sakshi
ముంబై బ్యాటింగ్

ముంబై: ఐపీఎల్-8లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగింది. ముంబై ఓపెనర్లుగా పార్థీవ్ పటేల్, లెండిల్ సిమ్మన్స్ బ్యాటింగ్ కు వచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టపోయి 235 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (133 నాటౌట్), విరాట్ కోహ్లి (82 నాటౌట్) తో కలిసి విలయతాండవం చేశాడు. ఐపీఎల్ కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు ఇదే.
 

మరిన్ని వార్తలు