ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేత ఢిల్లీ 

27 Jan, 2018 01:35 IST|Sakshi
ఢిల్లీ జట్టు

కోల్‌కతా: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్లో ఢిల్లీ 41 పరుగులతో రాజస్తాన్‌పై నెగ్గింది. తొలుత ఢిల్లీ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఉన్ముక్త్‌ చంద్‌ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గంభీర్‌ (23 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది.  

మరిన్ని వార్తలు