రన్నరప్‌ నీల్‌ జోషి

8 Jan, 2018 04:48 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌: బ్రిటిష్‌ ఓపెన్‌ జూనియర్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుడు నీల్‌ జోషి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన బాలుర అండర్‌–15 సింగిల్స్‌ ఫైనల్లో నీల్‌ జోషి 8–11, 16–14, 0–11, 12–14తో టాప్‌ సీడ్‌ సామ్‌ టాడ్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడిపోయాడు. అండర్‌–17 బాలుర సెమీఫైనల్లో తుషార్‌ సహాని 11–9, 2–11, 3–11, 8–11తో టాప్‌ సీడ్‌ ఒమర్‌ టోర్కీ (ఈజిప్ట్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.  

మరిన్ని వార్తలు