ఫిక్సింగ్‌ కేసులో ఇద్దరి అరెస్ట్‌

15 Feb, 2017 01:08 IST|Sakshi

లండన్‌: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో బయటపడిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను లండన్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. వీరిపై విచారణ కొనసాగుతోందని పాక్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి పాక్‌ బోర్డు ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు షర్జీల్‌ ఖాన్, ఖాలిద్‌ లతీఫ్, నాసిర్‌ జంషెద్‌లను సస్పెండ్‌ చేసింది.

>
మరిన్ని వార్తలు