పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే

7 Nov, 2016 00:41 IST|Sakshi
పారిస్ మాస్టర్స్ టోర్నీ చాంప్ ఆండీ ముర్రే

బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ముర్రే 6-3, 6-7 (4/7), 6-4తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై గెలిచి కెరీర్‌లో 14వ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన ముర్రేకు 7,46,550 యూరోల (రూ. 5 కోట్ల 55 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. సోమవారం విడుదల కానున్న ర్యాంకింగ్‌‌సలో ముర్రే అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. 

>
మరిన్ని వార్తలు