ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు

4 Mar, 2016 00:03 IST|Sakshi
ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు

టి20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు జట్లు భారత్‌కు చేరుకున్నాయి. గురువారం ధర్మశాలలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) ఎలెవన్ చేతిలో 7 వికెట్లతో ఓడింది.

మరిన్ని వార్తలు