హ్యాపీ సెల్ఫీ

12 Jan, 2019 11:23 IST|Sakshi

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ సందడి చేసింది. కొండాపూర్‌లోనిఓ మాల్‌లో ఆమె భర్త కశ్యప్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది.సెల్ఫీలు దిగుతూ అభిమానులను అలరించింది.

గచ్చిబౌలి: కొండాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన కైరా స్టోర్‌ను బ్యాడ్మింటన్‌ స్టార్స్, దంపతులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి న్యూ కలెక్షన్స్‌ను  ప్రదర్శించారు. త్వరలో మలేసియాలో జరగనున్న నేషనల్‌ టోర్నమెంట్‌ సిద్ధమవుతున్నానని సైనా చెప్పారు. దేశవ్యాప్తంగా 111 స్టోర్‌లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కైరా డైరెక్టర్లు దినేశ్‌ మంగ్లాని, కరిష్మా మంగ్లానిపాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు