సెమీస్‌లో శివాని

19 Jan, 2018 10:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీఎఫ్‌ జూనియర్స్‌–2018 గ్రేడ్‌–2 టోర్నమెంట్‌లో శివాని అమినేని సెమీస్‌కు చేరింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీ బాలికల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శివాని 6–0, 6–1తో మరో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. సెమీస్‌లో సెలీన్‌ ఓవున్క్‌ (టర్కీ)తో శివాని తలపడనుంది.  

మరిన్ని వార్తలు