డ్యూనిడిన్ : ప్రపంచకప్ లో భాగంగా ఆదివారమిక్కడ ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న గ్రూప్-ఎ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫిల్డింగ్ ఎంచుకుంది. ఆప్ఘనిస్థాన్ బ్యాటింగ్ను ఆరంభించింది. ఓపెనర్లుగా దిగిన ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు మంగల్ (1), అహ్మది(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ 2.3 ఓవర్లలో 1 పరుగులతో కొనసాగుతోంది. అయితే ప్రపంచకప్ లో ఇది పన్నెండొవ మ్యాచ్. శ్రీలంక ఏ మేరకు ఆప్ఘనిస్థాన్ను కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే.