13 మంది రెజ్లర్లపై సస్పెన్షన్

17 May, 2015 01:28 IST|Sakshi

న్యూఢిల్లీ : శిక్షణకు హాజరు కాకుండా క్రమశిక్షణను ఉల్లంఘించిన 13 మంది రెజ్లర్లపై భారతరెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సస్పెన్షన్ విధించింది. వీరితో పాటు వివిధ కారణాలరీత్యా పురుషుల ఫ్రీస్టయిల్ జాతీయ చీఫ్ కోచ్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కోచ్ రజనీష్, మహిళల కోచ్ రమణి చానులపై కూడా వేటు వేసింది.

మరిన్ని వార్తలు