తెలంగాణ రాష్ట్ర తైక్వాండో జట్టు ప్రకటన

24 Apr, 2019 15:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును మంగళవారం ప్రకటించారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో ఈనెల 26 నుంచి 30 వరకు జాతీయ తైక్వాండో టోర్నీ జరుగుతుంది.  

జట్టు వివరాలు: జి. రాహుల్, ఎ. నిఖిల్, ఎం. అఖిల్, జి. సాత్విక్, ఎన్‌. సుధీర్‌ కుమార్, విశ్వ ఆదిత్య, విజయ్, శ్రీనివాస్‌ రెడ్డి, సాయి వరుణ్, విశాల్, తనీష్, చైతన్య, విప్రస్‌ రెడ్డి, సుజన్, బి. సాయి రిత్విక్, బి. సాయి సాత్విక్, శివమణి, అజయ్, తరుణ్, సాయి ఈశ్వర్, రాహుల్‌ యాదవ్, ప్రణవ్‌ ఆదిత్య, వేదాంత్, లలిత్‌ సాయి.  

మరిన్ని వార్తలు