-

గోల్ఫర్ అదితికి 41వ స్థానం

21 Aug, 2016 01:19 IST|Sakshi
గోల్ఫర్ అదితికి 41వ స్థానం

రియో ఒలింపిక్స్ మహిళల గోల్ఫ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ 41వ స్థానంలో నిలిచింది. నిర్ణీత నాలుగు రౌండ్‌లు ముగిసిన తర్వాత అదితి 291 పాయింట్లతో 41వ స్థానాన్ని దక్కించుకుంది. పార్క్ ఇన్‌బీ (దక్షిణ కొరియా-268 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... లిడియా కో (న్యూజిలాండ్-273 పాయింట్లు) రజతం, షాన్‌షాన్ ఫెంగ్ (చైనా-274 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు.

మరిన్ని వార్తలు