మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

21 Feb, 2015 05:41 IST|Sakshi

క్రైస్ట్ చర్చ్:ప్రపంచకప్ లో భాగంగా శనివారమిక్కడ పాకిస్తాన్తో జరుగుతున్న గ్రూప్ -బి మ్యాచ్ లో వెస్టిండీస్ 103 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ 24.1 ఓవర్లలో బ్యాట్స్మెన్ శ్యామూల్ (38 ) వికెట్ ను కోల్పోయింది. వెస్టిండీస్ మరో ఆటగాడు బ్రావో (42) రాందీన్(10) పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లు మహ్మద్ ఇర్ఫాన్, సోహైల్ ఖాన్, హారీస్ సోహాలీ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం వెస్టిండీస్ 27.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులతో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు