నేడు క్రికెట్ సెలక్షన్స్

5 Nov, 2016 10:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అంతర్ జిల్లా అండర్-19 బాలుర క్రికెట్ టోర్నమెంట్ కోసం నేడు (శనివారం) సెలక్షన్‌‌స జరుగనున్నాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో సైనిక్‌పురిలోని భవన్‌‌స జూనియర్ కాలేజ్ వేదికగా ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఇందులో రాణించిన క్రీడాకారులు మహబూబ్‌నగర్‌లో ఈనెల 12 నుంచి 16 వరకు జరిగే అంతర్ జిల్లా క్రికెట్ టోర్నీకి ఎంపికవుతారు. మరిన్ని వివరాల కోసం రాజేంద్ర ప్రసాద్ (9299459335)ను సంప్రదించవచ్చు.

>
మరిన్ని వార్తలు