ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్‌

23 Mar, 2017 10:48 IST|Sakshi
ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న నాలుగో టెస్టుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సంయుక్త కార్యదర్శి ఆర్‌. విజయానంద్‌ పరిశీలకునిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు ఆయనను అభినందించారు. ధర్మశాలలో ఈనెల 25 నుంచి 29 వరకు బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది.  
 

మరిన్ని వార్తలు