లోయలో పడ్డ వ్యాన్‌

27 May, 2017 06:31 IST|Sakshi

చెన్నై: ఊటీ-మేటిపాల్యం రహదారిలో వ్యాన్‌ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. 15 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు