ఏసీబీకి పట్టుబడ్డ సివిల్ సప్లై ఏజీఎమ్

23 Sep, 2016 13:51 IST|Sakshi

సివిల్ సప్లై శాఖలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. స్టేజ్2 కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు