740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

18 Aug, 2016 18:04 IST|Sakshi
740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ, ఆర్ఆండ్బీ సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 740 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. వయో పరిమితిని 40 ఏళ్లకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు